దేవుడు జీవి నుండి తీస్తున్న నిర్జీవపదార్థము ఏమిటి?(ఖురాన్ 6:95)
https://www.facebook.com/williams32143/posts/2678068938891746
https://www.facebook.com/williams32143/posts/2678068938891746
- Ashok Babu Krishnappagaari శిశు శరీరం
Ashok Babu Krishnappagaari Noorbasha Rahamthulla సార్ ఆ ఆయత్ నందు దైవము అండజ,పిండజ,ఉద్భిజములైన జీవములను గురించి తెలిపాడు.సజీవమైన దేహంనుండి నిర్జీవమైన శిశు శరీరం బయటకు వచ్చిన తర్వాత అందులోకి జీవం వచ్చి చేరుతున్నది.గర్బం ద్వారా వచ్చిన ప్రతి పుట్టుక అలాగే జరుగుతుంది ఉదా:మనిషి, ఆవు,ఏనుగుetc
అలాగే అండము మొదట నిర్జీవంగాన ఉండి గుడ్డు లోపలే తొలి శ్వాస పొంది బయటకు వస్తున్నాయి
Noorbasha Rahamthulla Ashok Babu Krishnappagaari పుట్టిన శిశువు నిర్జీవపదార్దం అయితే గర్భములో ఎలా చప్పట్లు కొడుతుంది?- Ashok Babu Krishnappagaari Noorbasha Rahamthulla సార్ కుమ్మరి త్రిప్పి త్రిప్పి కుండ తయారు చేసినట్లు స్త్రీ శరీరంలోని అల్లాహ్ (ఆత్మ) గర్భాశయ నాడుల ద్వారా శిశు శరీరం ను త్రిప్పి త్రిప్పి తయారు చేస్తున్నాడు అది తెలియని డాక్టర్లు, మనం ప్రాణం గర్భం లోనే ఉందని పొరబడుతున్నాము.భవిష్యత్ లో ఈ విషయం డాక్టర్లు ఒప్పుకొనే రోజులు వస్తాయి
- Noorbasha Rahamthulla Ashok Babu Krishnappagaari శిశువులు పుట్టేదాక నిర్జీవంగా ఉంచటం లో దేవుని ఉద్దేశం ఏమై ఉంటుంది?
- Ashok Babu Krishnappagaari Noorbasha Rahamthulla సార్ మరొక చోట మరణించిన జీవి ఇక్కడ చేరాలని
- Noorbasha Rahamthulla Ashok Babu Krishnappagaari ఆ సంగతి ఆ ఆయత్ లోనే చెబితే పుట్టుక పద్దతి అన్ని మతాల వారికీ స్పష్టం అయ్యేది. ప్రజలకు ఇంత అవసరమైన విషయం మర్మంగా ఎందుకు ఉంచాలి?
- Ashok Babu Krishnappagaari Noorbasha Rahamthulla సార్ మనం మన ఇంట్లో సాధారణ వస్తువులను అందరికీ కనిపించేలా పెడతాము విలువైన బంగారం, ధనంను తాళం వేసి మరుగున భద్రపరుస్తాం ఎందుకంటే అవి విలువైన వస్తువులు కాబట్టి అలాగే దేవుడు గొప్పవాడు ఆయనను పొందే జ్ఞానం ఎంతో విలువైనది కావున అది అంతసులువుగా ఎవరికీ లబించరాదని శ్రద్ధాభక్తులు కలవారికి మాత్రమే అందాలని మర్మమైన మాటలతో తాళం వేసి పెట్టాడు
Noorbasha Rahamthulla మనకు కనబడే నిర్జీవపదార్ధాలు మలమూత్రాలే.దైవగ్రంధాల్లో దాపరికం ఎందుకు? దీపాన్ని కుంచం కింద పెట్టొద్దని దీపస్ధంభం మీదనే పెట్టమనిఅన్నారు. జనానికి ఉపమానాలలో చెప్పారు. సులభంగా అర్ధమయ్యే స్పష్టమైన ఖురాన్ అన్నారు కదా?- Ashok Babu Krishnappagaari Noorbasha Rahamthulla ముతషబీహాత్ ఆయత్ లు పవిత్ర ఖురాన్ గ్రంధంలో మూడువంతులు ఉన్నాయని అదే గ్రంధంలో చెప్పారు